11, మే 2025, ఆదివారం

వందే భారత మాతరం

 



అమ్మని మొదటి గురువుగా,
అమ్మఒడి మొదటి  బడిగా,
365 రోజులు తల్లిని పూజించి,
సమస్త ప్రకృతిలో తల్లిని దర్శించి,
తరించే సనాతన ధర్మ వారసులం,
తల్లి భరతమాత ప్రియపుత్రులం.

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

స్వదేశీ స్వాభిమాన శంఖాన్నే పూరించు

స్వదేశీ స్వాభిమాన శంఖాన్నే పూరించు, విదేశీ శక్తులకు తలవొంచి నిలబడకు.  "స్వదేశీ" నీ దేశపు సరుకులుండ ఇంకొకటి కొనబోకు  విదేశీ వస్తువు...