11, మే 2025, ఆదివారం

వందే భారత మాతరం

 



అమ్మని మొదటి గురువుగా,
అమ్మఒడి మొదటి  బడిగా,
365 రోజులు తల్లిని పూజించి,
సమస్త ప్రకృతిలో తల్లిని దర్శించి,
తరించే సనాతన ధర్మ వారసులం,
తల్లి భరతమాత ప్రియపుత్రులం.

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఓటు నా చేతిలో… అధికారం మాత్రం వారి చేతిలో!

ఓటు వేసేది నేనే… పన్ను కట్టేది నేనే… ఆట ఆడేది మాత్రం వారే! కోట కట్టేది మాత్రం వారే! అరాచక చదరంగంలో, రాజు ప్రజలే అయినా… మంత్రుల చేతిలోనే అధిక...