11, మే 2025, ఆదివారం

వందే భారత మాతరం

 



అమ్మని మొదటి గురువుగా,
అమ్మఒడి మొదటి  బడిగా,
365 రోజులు తల్లిని పూజించి,
సమస్త ప్రకృతిలో తల్లిని దర్శించి,
తరించే సనాతన ధర్మ వారసులం,
తల్లి భరతమాత ప్రియపుత్రులం.

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఓడిపోతున్న క్షణాల్లో విజయం సాధించిన సత్య కథ

 "ఓడిపోతున్నట్టే అనిపించే రోజులు… ఫలితం రాకపోయినప్పుడు వచ్చే నిరాశ… ఇవే, మీ జీవితాన్ని మార్చే సీక్రెట్ కీ అవుతాయంటే… విశ్వసించగలరా?...