*నవ భారతం - నవోదయం*
కుల రక్కసి చంపితే,
ప్రజాస్వామ్య రాజరికం వీడితే,
వారసత్వ నాయకత్వం వదిలితే,
లంచగొండితనం తొలిగితే,
దేశ భక్తి పెరిగితే,
వ్యక్తి పూజ తగ్గితే,
మానవత విరిస్తే,
నవ భారతం వికసిస్తుంది.
నవోదయం జరుగుతుంది.
-శివ భరద్వాజ్
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి.
పరుల సొమ్ము ఎంత విలువైనదైనా అది మనది కాదు. మనది కానిది ఆశించటం మంచిది కాదు. మీ శ్రమని దాచిపెట్టి పిల్లలను పెంచకండి. మీరు ఎంత శ్రమించి పెంచు...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
కుత్సితమున కోట్లు కూడబెట్టినను ఉత్సుకతన ఒక్కనోటును రాదు ధర్మముగా పది వందలు పొంది ధర్మము చేసిన పది రూప్యములును ధర్మము నీ వెంటవచ్చు తోడుగను ధ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి