*నవ భారతం - నవోదయం*
కుల రక్కసి చంపితే,
ప్రజాస్వామ్య రాజరికం వీడితే,
వారసత్వ నాయకత్వం వదిలితే,
లంచగొండితనం తొలిగితే,
దేశ భక్తి పెరిగితే,
వ్యక్తి పూజ తగ్గితే,
మానవత విరిస్తే,
నవ భారతం వికసిస్తుంది.
నవోదయం జరుగుతుంది.
-శివ భరద్వాజ్
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఓటు నా చేతిలో… అధికారం మాత్రం వారి చేతిలో!
ఓటు వేసేది నేనే… పన్ను కట్టేది నేనే… ఆట ఆడేది మాత్రం వారే! కోట కట్టేది మాత్రం వారే! అరాచక చదరంగంలో, రాజు ప్రజలే అయినా… మంత్రుల చేతిలోనే అధిక...
-
ఆకృతినీయుడు అవని మట్టితో, అలంకరించుడు ఓషధీయ పత్రితో, పూజచేయుడు నిజగృహ పూలతో, నివేదించుడు ముదమున మోదకములతో, నిమజ్జనచేయుడు విగ్రహము నీటితో, గ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
రోగ కారణానికి కాకుండా , రోగ లక్షణాలకు వైద్యం చేస్తే రోగం నయం కాదు. - శివ భరద్వాజ్ మనం శారీరకంగా కాదు, మానసికంగా లేదా ఆత్మీయంగా ఎదుర్కొనే సమ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి